బెంగుళూరు ఇంటికి.. రాజస్థాన్ ముందుకు

1070చూసినవారు
బెంగుళూరు ఇంటికి.. రాజస్థాన్ ముందుకు
ఐపీఎల్ 20్ 2024లో భాగంగా ఇవాళ జరిగిన కీలక ఎలిమినేటర్ మ్యాచ్​లో RCB పై RR ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 172 పరుగులు చేసింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ నిలకడగా ఆడి 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. RR బ్యాటర్లలో జైస్వాల్ (45), పరాగ్ (36), హిట్మేయర్ (26) రాణించారు. RCB బౌలర్లలో సిరాజ్ 2 వికెట్లు తీశాడు. మే 24న RR జట్టు క్వాలిఫైయర్ 2 లో SRH తో తలపడనుంది.

సంబంధిత పోస్ట్