BREAKING: ఓటమి తర్వాత కేసీఆర్ తొలి స్పీచ్

192943చూసినవారు
BREAKING: ఓటమి తర్వాత కేసీఆర్ తొలి స్పీచ్
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నల్గొండ సభలో తొలిసారిగా మాట్లాడారు. 'నల్గొండ సభ పోరాట సభ.. రాజకీయ సభ కాదు. నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు. కృష్ణా జలాలు మన జీవన్మరణ సమస్య. కృష్ణా జలాలు పరిరక్షించుకునేందుకు అనారోగ్యాన్ని లెక్క చేయకుండా వచ్చాను. నల్గొండలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జీరో ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చాం. భగీరథ నీళ్లతో ఫ్లోరైడ్ భయాలు పోయాయి.' అని అన్నారు.

సంబంధిత పోస్ట్