అత్యాచారం కేసుల్లో దోషులకు మరణ శిక్ష విధించే దేశాలు

63చూసినవారు
అత్యాచారం కేసుల్లో దోషులకు మరణ శిక్ష విధించే దేశాలు
భారత్‌లో అత్యాచార కేసుల్లో దోషులకు మరణ శిక్ష అమలు చేయడం చాలా అరుదు. అయితే, సౌదీ అరేబియాలో రేపిస్టులను బహిరంగంగా శిరచ్ఛేదం చేస్తారు. ఉత్తర కొరియాలో అత్యాచారానికి పాల్పడ్డ వారిని ప్రత్యేక దళం తుపాకీతో కాల్చి చంపుతుంది. పాకిస్థాన్, చైనా, ఇరాక్, ఈజిప్ట్, క్యూబా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అఫ్గానిస్థాన్లలో కూడా అత్యాచారం కేసుల్లో దోషులకు మరణశిక్ష విధిస్తారు.

సంబంధిత పోస్ట్