బద్రినాథ్‌కు పోటెత్తుతున్న భక్తులు

61చూసినవారు
బద్రినాథ్‌కు పోటెత్తుతున్న భక్తులు
చార్‌ధామ్ యాత్రలో భాగంగా బద్రినాథ్ ధామ్‌కు భక్తులు పోటెత్తుతున్నారు. గతంతో పోలిస్తే రికార్డు స్థాయిలో భక్తులు బద్రినాథ్ ఆలయాన్ని సందర్శించినట్లు అధికారులు తాజాగా తెలిపారు. ఆలయం తెరిచిన నెలరోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 5 లక్షల మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించినట్లు చెప్పారు. గతేడాది తొలి నెల రోజుల్లో 4.5 లక్షల మంది బద్రినాథ్ ధామ్‌ను సందర్శించినట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్