‘చార్‌ధామ్’లో ఆటంకాలు.. వెనుదిరుగుతున్న భక్తులు

73చూసినవారు
‘చార్‌ధామ్’లో ఆటంకాలు.. వెనుదిరుగుతున్న భక్తులు
చార్‌ధామ్ యాత్ర సాఫీగా సాగేందుకు ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు అశించినంతగా ఫలించడం లేదు. దీంతో చాలా మంది భక్తులు యాత్ర చేయకుండానే వెనుదిరుగుతున్నారు. ఇప్పటివరకు దాదాపు నాలుగు వేల మంది యాత్రికులు రిషికేశ్ నుంచి తిరుగుబాటు పట్టారని సమాచారం. దాదాపు నాలుగు వేల మంది యాత్రికులు చార్‌ధామ్ దర్శనం కాకుండానే వెనుదిరిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్