'సీఎం పదవిలో ఉండి.. మానవబాంబును అవుతాననచ్చా?'

60చూసినవారు
'సీఎం పదవిలో ఉండి.. మానవబాంబును అవుతాననచ్చా?'
కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఇక్కడ ఏం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రూ.5 పని కూడా చేయలేదని విమర్శించారు. అంతకుముందు ఎంపీగా ఉన్న వినోద్ కుమార్ ఎన్నో పనులు చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తాను మానవ బాంబు అవుతానని మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. తాము కూడా ఇలాంటి మాటలు మాట్లాడగలమని కరీంనగర్ కదనభేరి సభలో హెచ్చరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you