చేపలు, చికెన్, మటన్ కలిపి తినడం ఆరోగ్యానికి హానికరం

80చూసినవారు
చేపలు, చికెన్, మటన్ కలిపి తినడం ఆరోగ్యానికి హానికరం
చాలామంది చేపలు, చికెన్, మటన్ ఇతర మాంసాహారాలు కలిపి తినేస్తూ ఉంటారు. వీటిని వేర్వేరుగానే తినాలని నిపుణులు సూచిస్తున్నారు. మసాలాలు లేకుండా ఏదైనా మితంగా తినడం ఆమోదయోగ్యమైనదే. కానీ ఇలా అన్నీ కలిపి తినడం ద్వారా జీర్ణవ్యవస్థలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇవన్నీ కలిపి తినడం వల్ల రోజుల తరబడి ఆహారం జీర్ణం కాక కడుపు నొప్పి, ఇతర అనారోగ్య సమస్యలు తల్లెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్