PKVY పథకం ద్వారా రైతులకు రూ.50,000 ఆర్థిక సాయం

564చూసినవారు
PKVY పథకం ద్వారా రైతులకు రూ.50,000 ఆర్థిక సాయం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలలో పరంపరగత్ కృషి వికాస్ యోజన (PKVY) కూడా ఒకటి. ఈ పథకంలో భాగంగా రైతులకు 3 సంవత్సరాల పాటు, హెక్టారుకు రూ.50,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది. సేంద్రీయ ఉత్పత్తి, ఆర్గానిక్ ప్రాసెసింగ్, సర్టిఫికేషన్, లేబులింగ్, ప్యాకేజింగ్, రవాణా కోసం ఈ సాయం అందిస్తారు. ఈ వెబ్ సైట్ ద్వారా https://dmsouthwest.delhi.gov .in/scheme/paramparagat-krishi-vikas-yojana/ ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్