హైదరాబాద్ లో అమ్మవారి విగ్రహం ధ్వంసం (వీడియో)

76చూసినవారు
హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో దారుణం చోటు చేసుకుంది. దేవి నవరాత్రుల సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి.. నిర్వాహకులకు సమాచారం అందించారు. అర్ధరాత్రి కరెంట్ కట్ చేసి, CC కెమెరాలు పగులగొట్టి, అమ్మవారి చేతిని విరగ్గొట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై భక్తులు, హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్