శాస్ట్రిపురంలో కొత్త బ్రిడ్జి నిర్మాణం

81చూసినవారు
శాస్త్రిపురం డివిజన్ పరిధిలోని వారంగడ్డ రైల్వే గేట్ వద్ద కొత్త రైల్వే బ్రిడ్జి నిర్మిస్తున్నట్లు ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మాత్ బెగ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం పనులను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పనుల పురోగతిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎన్నికల కోడ్ వల్ల పనులు ఆలస్యం అయ్యాయన్నారు. పనుల్లో వేగం పెంచాలను అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు.
Job Suitcase

Jobs near you