బడా గణేష్ ప్రతిష్టాపనకు అన్ని ఏర్పాట్లు

57చూసినవారు
ప్రపంచ ఖ్యాతి పొందిన ఖైరతాబాద్ బడా గణేష్ ప్రతిష్టాపనకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని శుక్రవారం హైదరాబాద్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ బడా గణనాథుడిని దర్శించుకుంటారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉత్సవ కమిటీ చరితలో చర్యలు చేపడుతుందన్నారు. భారతదేశ చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో ఈ ఏడాది గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఉండబోతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్