బురాధమయంగా మారిన అమీర్ పేట్ ఇన్ స్టిట్యూట్ గల్లి

55చూసినవారు
అమీర్ పేట్ లోని ఇన్ స్టిట్యూట్ గల్లీలో రోడ్లు అధ్వాన్నంగా మారాయి ఇటీవల కురిసిన వర్షాలకు డ్రైనేజీలు పొంగడంతో రోడ్డుపై మురుగు, మట్టి పేరుకుపోయింది. దీంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా ఇన్ స్టిట్యూట్ ఉండడంతో ఇక్కడికి వచ్చే వారు కూడా దుర్వాసనతో అవస్థలు పడుతున్నారు. సంభందిత సిబ్బంది వెంటనే స్పందించి రోడ్డుపై మురుగు, మట్టి లేకుండా సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్