అమల్లోకి పెరిగిన టోల్ ఛార్జీలు

82చూసినవారు
అమల్లోకి పెరిగిన టోల్ ఛార్జీలు
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రజలకు పెద్ద షాకిచ్చింది. దేశవ్యాప్తంగా టోల్ పన్నును పెంచింది. ఇవాళ్టి నుంచి అన్ని టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు 5 శాతం అదనంగా టోల్ ట్యాక్స్‌ను వసూలు చేస్తోంది. అయితే, ద్విచక్ర వాహన చోదకులకు టోల్ రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. ఏటా టోల్ రేట్లను పెంచడాన్ని ప్రతిపక్షాలు, పలువురు వాహనదారులు వ్యతిరేకిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్