భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 396/10

72చూసినవారు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 396/10
రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 396 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్‌ (209) డబుల్‌ సెంచరీ సాధించాడు. గిల్ 34, పటిదార్ 32, అక్షర్ 27, అయ్యర్ 27 తప్ప మిగతా బ్యాటర్లు రాణించలేదు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో షోయబ్‌ బషీర్‌, రెహాన్‌ అహ్మద్‌, జేమ్స్‌ అండర్సన్‌ తలో మూడు వికెట్లు, హార్ట్‌లీ ఒక వికెట్‌ తీశారు.