అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం

79చూసినవారు
అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం
మెట్ పల్లి నుండి కోరుట్లకు వెళ్లే 63వ జాతీయ రహదారిపైన మెట్ పల్లి పట్టణంలోని కాలనీ ఆరపేట శివాలయం టర్నింగ్ దగ్గర గుంతలు ఏర్పడడంతో వాహనదారులు నానా ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం బిజ్జారపు గణేష్ అనే వ్యక్తి మిల్లర్ సహాయంతో కూలీల చేత పూడ్పించాడు. రోడ్డు రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని బిజ్జారపు గణేష్ ని పలువురు పట్టణ వాసులు అభినందించారు.

సంబంధిత పోస్ట్