అకాల వర్షాలతో వరి పంట నష్టాన్ని పరిశీలించిన బిజెపి నాయకుడు

85చూసినవారు
పోతంగల్ మండలంలోని పలు గ్రామాల్లో సందర్శించి అకాల వర్షాలు వడగళ్ల వాన ఈదురు గాలులు అకస్మాత్తుగా వర్షాలు పడడంతో రైతులు వరి పంట తడిసిన నష్టపోయారు వరి ధాన్యాన్ని పంట పొలాలను పరిశీలించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు బిజెపి పార్టీ ఎండల లక్ష్మీనారాయణ తడిసిపోయిన వరి ధాన్యం ప్రభుత్వం వెంటనే రైతుకు ఆదుకోవాలని నష్టపరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులు పంట నష్టాన్ని గుర్తించి రైతులను ఆదుకోవాలి ప్రభుత్వాన్ని కోరారు.