కామారెడ్డి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో మంగళవారం ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు బలరాం చవాన్ను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామ్గా నియమించినందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలోఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బాలరాజు, యాదయ్య, అనంత రాజు, రమేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.