వర్షానికి గుంతలుగా మారిన రోడ్డు.. పట్టించుకోని అధికారులు

57చూసినవారు
వర్షానికి గుంతలుగా మారిన రోడ్డు.. పట్టించుకోని అధికారులు
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో కురుస్తున్న వర్షానికి ఎటు చూసిన రోడ్డు గుంతలుగా మారినది. ద్విచక్ర వాహనాదారులు, పాదచారులు ఇలాంటి రోడ్డుపై ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితి ఉందని అంటున్నారు. ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకునే నాధుడు లేడు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్