రైతుల ఉద్యమంలో మహిళలపై అత్యాచారం జరిగిందన్న కంగనా.. విభేదించిన బీజేపీ

59చూసినవారు
రైతుల ఉద్యమంలో మహిళలపై అత్యాచారం జరిగిందన్న కంగనా.. విభేదించిన బీజేపీ
పార్టీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌కు బీజేపీ సోమవారం షాక్ ఇచ్చింది. ఆమెకు పార్టీ విధాన సమస్యలపై ప్రకటనలు చేయడానికి అనుమతి లేదని పేర్కొంది. వివాదాస్పద ప్రకటనలు చేయొద్దని ఆమెకు సూచించింది. రైతుల ఉద్యమంలో మహిళలపై అత్యాచారం జరిగిందని, వారి మృతదేహాలను ఉరి తీశారని కంగనా ఇటీవల వ్యాఖ్యానించారు. ఆమె ప్రకటనతో బీజేపీ విభేదించింది. ఇది కంగనా సొంత అభిప్రాయమని, పార్టీది కాదని బీజేపీ పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్