శ్రీ యమధర్మరాజుకు ప్రత్యేక పూజలు

55చూసినవారు
"భరణి" నక్షత్రంను పురస్కరించుకుని ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అనుబంధ దేవాలయమైన శ్రీ యువధర్మరాజు ఆలయంలో సోమవారం స్వామివారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష్య సూక్తంతో అభిషేకం, ఆయుష్షు హోమం, హరతి మంత్రపుష్పం కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీనివాస్, ఆలయ అధికారులు, వేద పండితులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్