పేదలకు భరోసాగా ప్రభుత్వం: ఎమ్మెల్యే

72చూసినవారు
పేదలకు భరోసాగా ప్రభుత్వం: ఎమ్మెల్యే
పేద ప్రజలకు ఆపద సమయంలో ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు అన్నారు. ఎలిగేడు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన మల్లయ్య అనారోగ్యం కారణంగా హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చేరాడు. మల్లయ్యకి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయక నిధి ద్వారా మంజూరైన రూ. 2. 25 లక్షల విలువ గల ఎల్ఓసీ చెక్కును శుక్రవారం తెలంగాణ సచివాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు.

సంబంధిత పోస్ట్