ఏపీకి గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం!

588చూసినవారు
ఏపీకి గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం!
ఏపీకి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా మారింది. తాజా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఏపీకి ప్రాధాన్యత దిశగా ఢిల్లీలో చర్చలు సాగుతున్నట్లు తెలిసింది. రానున్న ఐదేళ్లలో ఏపీకి ఆర్థికంగా చేయూత ఇచ్చే విధంగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 23న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లోనే ఏపీకి ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు ఉంటాయని సమాాచారం.