జైరాం రమేశ్ కీలక వ్యాఖ్యలు
![జైరాం రమేశ్ కీలక వ్యాఖ్యలు](https://media.getlokalapp.com/cache/ee/6a/ee6a3ac344c5f4ba6649836d963e553e.webp)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. "2016లో మొరాదాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ఏమన్నారో గుర్తుందా.? నన్నేం చేయగలరండి.? నేనో పేదవాడిని. అనుకోనిది ఏదైనా జరిగితే బ్యాగ్ సర్దుకుని హిమాలయాలకు వెళ్లిపోతాను అని మోదీ అన్నారు. ప్రధాని మోదీజీ ఈ వ్యాఖ్యలు మీకు గుర్తున్నాయా.? మీ బ్యాగ్ సిద్ధం చేసుకోండి. హిమాలయాలకు వెళ్లిపోండిష అంటూ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.