ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం మధిర మండల పరిధిలోని బయ్యారం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు,
కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.