
ఆసిఫాబాద్: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
బీసీ కులగణన చేసి 42% రిజర్వేషన్, మాదిగల వర్గీకరణ చేసి, యువతకు యువ వికాసం ద్వారా 3 లక్షల రుణాలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు తీర్మానం పెట్టిన సందర్భంగా బుధవారం వాంకిడి మండల కేంద్రంలో కాంగ్రెస్ అధ్యక్షులు నారాయణ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. దీంతో పలువురు హర్షం వ్యక్తం చేసారు.