థర్డ్ పార్టీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

50చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న థర్డ్ పార్టీ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని ఏఐటీయూసీ కొమురం భీం జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆసిఫాబాద్ సీహెచ్సీ ఆసుపత్రిలో కాంట్రాక్ట్, థర్డ్ పార్టీ ఉద్యోగుల సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్