May 03, 2024, 13:05 IST/కొత్తగూడెం
కొత్తగూడెం
పిడుగుపాటుకు వ్యక్తి మృతి
May 03, 2024, 13:05 IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల పరిధిలోని ఒడ్డు రామవరం లో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. దాన్యం యార్డు వద్ద పిడుగు పడటంతో బోడ శివరాం అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. కాగా ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.