ఐదు రోజుల్లో 57. 21 కిలోలు గంజాయి పట్టివేత

64చూసినవారు
ఖమ్మం ఆబ్కారీ ఎన్ఫోర్సుమెంట్ బృందం వరుసగా ఐదు రోజుల్లో భద్రాచలం, పాల్వంచ, మణుగూరు ప్రాంతాల్లో దాడులు చేసి 57. 21 కిలోల గంజాయి పట్టుకుంది. గత నాలుగు రోజుల్లో 14 మంది వద్ద 43. 18 కిలోల గంజాయి దొరకగా, శనివారం స్థానిక కూనవరం రోడ్లో ఐదుగురు వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాలపై తరలిస్తున్న మరో 14. 03 కిలోల సరకు లభ్యమైంది. వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్