రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ

52చూసినవారు
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ
ముస్లిం సోదర సోదరీమణులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గురువారం రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం సోదరులు ఈ పవిత్ర పండుగను కుటుంబ సభ్యులతో కలిసి అనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. రంజాన్ మాసంలో ముస్లీం సోదరులు చేసిన కఠిన ఉపవాస దీక్షలను ఈద్-ఉల్-ఫితర్ పండుగతో ముగిస్తారని అన్నారు.

సంబంధిత పోస్ట్