హత్య కేసులో ఇద్దరు అరెస్ట్
పాల్వంచలో ఐదురోజుల క్రితం జరిగిన హత్య కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ చేశారు. మండలానికి చెందిన కల్తీ మల్లయ్యను రాము, శివ కలిసి ఈ నెల 8న హత్య చేశారు. రాము చిన్న కుమారుడికి ఆరోగ్యం బాగుండకపోవడంతో మల్లయ్యే తన కుమారుడికి చేతబడి చేస్తున్నట్లు రాము అపోహ పడ్డాడి హత్య చేశారని సీఐ వినయ్ కుమార్ తెలిపారు.