ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 వేలు విరాళం అందజేసిన కుమారి ఆంటీ (వీడియో)

71చూసినవారు
తెలంగాణలో ఇటీవల భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో వరద బాధితుల సహాయార్ధం చాలామంది తమకు తోచినంత మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి విరివిగా విరాళాలు అందజేస్తున్నారు. అయితే తాజాగా కుమారి అంటీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50వేలు విరాళం అందజేశారు. కుమారీ ఆంటీ తన కుమార్తెతో కలిసి సీఎం రేవంత్‌ రెడ్డికి రూ.50 వేల చెక్కును అందజేశారు.
Job Suitcase

Jobs near you