ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో హృదయ విదారక ఘటన జరిగింది. ఓ ఇద్దరు కూలీలను షాపు యజమానులు దారుణంగా కొట్టి చేతులు కట
్టేసి వే
లాడదీశారు. వారు కొట్టవద్దని ఎంత ప్రాధేయపడినా వదల్లేదని తెలుస్తోంది. షాపు యజమానులకు కూలీలకు జరిగిన చిన్న వివాదం కారణంగా వారిని తీవ్రం
గా కొట్టినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.