సక్కగా ఉన్న తెలంగాణలో ఉడుముల్లాగా సొచ్చారు: KCR
1956 నుంచి ఈ నాటి వరకు మన శత్రువే కాంగ్రెస్ పార్టీ అని BRS చీఫ్ కేసీఆర్ అన్నారు. '1956లో తెలంగాణని, ఆంధ్రప్రదేశ్లో కలిపి.. 58 సంవత్సరాలు మనల్ని గోస పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అడ్డగొలు 420 హామీలు ఇచ్చి.. సక్కగా ఉన్న తెలంగాణలో ఉడుముల్లాగా సొచ్చి మనకి ఈ అవస్థలు తెచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో BRS ను గెలిపించి మన సత్తా చాటాలి' అని అన్నారు.