రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ దుర్మరణం

67చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ దుర్మరణం
మహబూబ్నగర్ జిల్లా రూరల్ మండలం ధర్మాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. స్థానికుల వివరాలు. ధర్మాపూర్ క్రాసింగ్ గురువారం తెల్లవారుజామున సుమారు 3: 00 గంటల సమయంలో ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటో నుజ్జునుజ్జు కాగా, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఢీకొట్టిన వాహనం, మృతుడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్