కోస్గిలో వినాయకుని లడ్డూ రూ. 9, 99, 999. 99 వేలం

72చూసినవారు
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కోస్గి మున్సిపాలిటీలోని గొల్లబావి సమీపంలో ఏర్పాటు చేసిన గణనాథుడి సన్నిధిలో ఆదివారం సాయంత్రం నిమజ్జనం సందర్భంగా లడ్డు వేలంపాట నిర్వహించారు. వేలంలో భాగంగా విజయ గణపతి మండపం నిర్వాహకులు రూ. 9, 99, 999. 99 అత్యధికంగా వేలంపాటలో దక్కించుకున్నారు. అనంతరం పురవీధుల గుండా గణనాథుని ఊరేగింపు శోభయాత్ర కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక, భజన కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్