బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చే
సిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం కొల్లాపూర్ క్యాంప్ కార్యాలయంలో మహాత్మా జ్యోతి పూలే 198వ జ
యంతి వేడుకలలో మంత్రి పాల్గొన్నారు. పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
మంత్రి మాట్లాడుతూ.. సమాజంలో కుల, లింగ వివక్షత
కు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్యఅందాలని పూలే భావించారన్నారు.