దుందిబి వాగులో చిక్కుకున్న కారు

77చూసినవారు
తాడూరు మండలం సిర్సవాడ శివారులో రోడ్డుపై పారుతున్న దుందుభి వాగు దాటుతుండగా వరద ఫ్లో ఎక్కువ ఉండడంతో కారు ఆగిపోయింది. దీంతో భయాందోళనకు గురైన బాధితులు వెంటనే 100 నెంబర్ కు కాల్ చేశారు. పోలీసులు గ్రామ యువకులు వెంటనే రెండు ట్రాక్టర్లతో వాగులో చిక్కుకున్న 9 మందిని రెండు ట్రాక్టర్లలో వారిని ఎక్కించుకొని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్