మరికల్, ధన్వాడ మండలాలకు చెందిన బిజెపి నాయకులు అయ్యప్ప, అంజియాదవ్ సోమవారం దేశ రాజధాని డిల్లీలో కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం బండి సంజయ్ కుమార్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగను కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి సహకరించాలని, నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు వారు చెప్పారు. నాయకుల పాల్గొన్నారు.