పాము కాటుతో వ్యక్తి మృతి (వీడియో)

78చూసినవారు
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బజ్పేలో గురువారం షాకింగ్ ఘటన జరిగింది. రామచంద్ర పూజారి (55) అనే వ్యక్తి సమీపంలో ఓ పాము కనిపించింది. అది విషం లేని పాముగా రామచంద్ర భావించాడు. దానిని తోక పట్టుకుని లాగాడు. కాసేపటికే అది కాటు వేసింది. దీనిని రామచంద్ర పట్టించుకోలేదు. ఇంటికి వెళ్లాక అతడి ఆరోగ్యం క్షీణించింది. పాము కాటు వేసిన మరునాడే అతడు ప్రాణాలు కోల్పోయాడు. అతడిని కాటు వేసిన పాము రక్త పింజరిగా తేలింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్