ప్రభుత్వ పాఠశాలలను అలంకరించాలి

80చూసినవారు
ప్రభుత్వ పాఠశాలలను అలంకరించాలి
2024- 25 విద్యా సంవత్సరం బుధవారం నుండి ప్రారంభం కానున్న సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను పండుగ వాతావరణం మాదిరిగా అలంకరించాలని మంచిర్యాల డీఈఓ యాదయ్య ఆదేశించారు. పాఠశాల ప్రారంభోత్సవానికి విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, కమిటీ సభ్యులను ఆహ్వానించాలని సూచించారు. పాఠశాల ప్రారంభం రోజున విద్యార్థులకు యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ చేయాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్