రేటింగుల పేరుతో భారీ మోసం

76చూసినవారు
రేటింగుల పేరుతో భారీ మోసం
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఈడీ అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. ఈ కుంభకోణానికి సూత్రధారి యూఏఈలో ఉన్నట్లు ఈడీ గుర్తించింది. తప్పుడు పత్రాలతో బ్యాంకు ఖాతాలు తెరిచి.. అందులో జమైన నగదును క్రిప్టో కరెన్సీగా మార్చినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.

ట్యాగ్స్ :