ఓటు వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి దంపతులు

22257చూసినవారు
ఓటు వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి దంపతులు
హన్మకొండలోని పింగిళి మహిళా కళాశాలలో నా ఓటుహక్కును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి దంపతులు వినియోగించుకున్నారు. మేధావి మౌనం సమాజంలో ఎన్నో అనర్థాలకు దారితీస్తుందన్నారు. అందులోనూ ఈ ఎన్నిక ప్రత్యేకంగా పట్టభద్రులదే కాబట్టి వందశాతం ఓటింగే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ ఓటును వినియోగించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గ్రామాల్లో పట్టణాల్లో ఉన్న పట్టభద్రులు ఉదయమే ఓటింగ్ లో పాల్గొనే ప్రయత్నం చేయడం శుభ పరిణామం అన్నారు.సుదూర ప్రాంతాల నుండి వచ్చి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్