గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

50చూసినవారు
గుర్తు తెలియని వ్యక్తి  మృతదేహం లభ్యం
నల్గొండ జిల్లాలో డిండి మండలం చెరుకుపల్లి శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు తెలిపారు.స్థానికులు మృతదేహాన్ని పరిశీలించగా.. కాళ్లు,చేతులు కట్టి..కళ్ళు మూయబడి ఉన్నాయని తెలిపారు. తలమీద ఎవరో కొట్టి గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని చంపి వదిలివెళ్లిన్నట్లుగా తెలుస్తుందన్నారు. ఈ శవాన్ని గుర్తిస్తే ఈ కింద నెంబర్లకు కాల్ చేయాలన్నారు. 8712670207,8712670155

సంబంధిత పోస్ట్