మృతురాలి కుటుంబానికి అండగా ఆర్థిక సాయం

57చూసినవారు
మృతురాలి కుటుంబానికి అండగా ఆర్థిక సాయం
తిప్పర్తి మండలం తిప్పలమ్మ గూడెం గ్రామంలో మెడబోయిన వెంకమ్మ మరణిస్తే వారి కుటుంబానికి బిఆర్ఎస్ జిల్లా నాయకులు తండు నరసింహ గౌడ్ రూ. 10, 000 రూపాయల ఆర్థిక సాయం చేసి, వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. జానయ్య గౌడ, సైదులు, మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరాజు, జానీ భాష, జీవన్ రెడ్డి, శ్రవణ్ రెడ్డి, వెంకన్న గౌడ్, శ్రీను గౌడ్, సైదులు, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ, ముత్తులింగం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్