గ్రామాల అభివృద్ధి తమ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. మంగళవారం సాయంత్రం ఉట్నూర్ మండలంలోని పాత ఉట్నూర్, తదితర కాలనీలలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అభివృద్ధికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.