అధికారికంగా నిర్వహించాలి

78చూసినవారు
అధికారికంగా నిర్వహించాలి
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్. అంబేద్కర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మాల మహానాడు సంఘం దస్తురాబాద్ మండల అధ్యక్షులు పంబాల రాజేందర్ కోరారు. గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ అందరి మేలు కోసం అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాశారన్నారు. అందరివాడైనా అంబేద్కర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు సంఘం నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్