డిఎల్పిఓ ప్రభాకర్ కు జన్నారం మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సన్మానించారు. డిఎల్పిఓ ప్రభాకర్ బదిలీపై వెళ్తున్నారు. దీంతో ఆయనను మంగళవారం సాయంత్రం జన్నారం మండల కేంద్రంలోని పోన్కల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో వారు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోన్కల్ ప్రత్యేక అధికారి ఎస్. రమేష్, ఈవో రాహుల్, తదితరులు ఉన్నారు.