మంత్రి వేముల సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు

67చూసినవారు
మంత్రి వేముల సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం నడిమితాండ గ్రామంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ.. తండాలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్