అక్బర్ నగర్ లో ఘనంగా గణేష్ నిమజ్జనం శోభయాత్ర

701చూసినవారు
అక్బర్ నగర్ లో ఘనంగా గణేష్ నిమజ్జనం శోభయాత్ర
నిజామాబాద్ జిల్లా అక్బర్ నగర్ లో గురువారం సాయంత్రం గణేష్ నిమజ్జనం శోభాయాత్ర ఘనంగా జరిగింది. 9 రోజుల పాటు భక్తి శ్రద్దలతో పూజించిన గణనాథులను గ్రామ చెరువులో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా డప్పు వాయిద్యాల మధ్య, డి జె ల చప్పుళ్ళు తో యువత నృత్యలు చేస్తూ జోరుగా హుషారుగా, భక్తి శ్రద్దలతో గణనాదులను గంగమ్మ ఒడిలోకి చేర్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్