సహస్రార్జున పిరమిడ్ ద్యాన మందిరానికి భుమి పూజ
జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రీజీ మార్గదర్శకత్వంలో మోర్తాడ్ మండలం షట్పల్లి గ్రామంలో పిరమిడ్ మాస్టర్ పద్మ ఆద్వర్యంలో శనివారం సహస్రార్జున పిరమిడ్ ద్యాన మందిరానికి భుమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ధ్యాన పిరమిడ్ మందిరం నిర్మాణం కోసం పిరమిడ్ ధ్యానలు సహకరించాలని అన్నారు.